వెయ్యి కోట్ల స్కాంలో జబర్దస్త్ నటి.. || Jarbardasth Actress Ritu Chaudary In Huge Land Scam || RTV
ఏపీలో మైట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి..కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయ్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. విజయ్ ఘాట్ సమీపంలో ఉన్న సదైవ్ అటల్ ప్రదేశంలో జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలకు గుర్తుగా త్వరలో అతని పేరుతో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిన్న పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలిపారు.