Anagani: జగన్ కు ఇదంటే పిచ్చి.. అందుకే అలా చేశాడు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేస్తుందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. జగన్ కు విలాసవంతమైన భవనాల పిచ్చి ఉందని అందుకే ఋషికొండను ధ్వంసం చేసి ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు.