వైసీపీ డీఎన్ఏలోనే రాక్షస ప్రవృత్తి!
మహానాడులో 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలు ప్రజలకు వివరించింది తెలుగుదేశం. ఇదే సమయంలో రాష్ట్రంలో నాలుగు చోట్ల జరిగిన వేరువేరు ఘటనలు వైసీపీ రాక్షస సిద్ధాంతం, వారి డీఎన్ఏలో ఉన్న నేర, కుట్ర భావజాలాన్ని ఆవిష్కృతం చేస్తున్నాయి.
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | CM Chandrababu Naidu | Tirupati | RTV
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | AP CM Chandrababu Naidu visits Tirumala Temple and celebrates his grand sons birthday | Tirupati | RTV
AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు.
Amit Shah: వైసీపీ విధ్వంసానికి చింతించకండి.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భవ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సౌత్ క్యాంపస్ను ఆయన జాతికి అంకితం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
BIG BREAKING: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!
సంక్రాంతి పండుగ వేళ రద్దీ నెలకొన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు రవాణాశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల బస్సులు వినియోగించాలని సూచించారు.
మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రధాని శ్రమిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోందని పేర్కొన్నారు.
పోలవరం, అమరావతి కళ్లను పొడిచి రాష్ట్రాన్ని చీకట్లోకి: సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ లోగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ రెండు కళ్ల లాంటి పోలవరం, అమరావతిలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్నే అంధకారంలోకి నెట్టారని పోలవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు.