CM Stalin - PM Modi: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు 2027 మార్చి 1 నుంచి జరగనున్నట్లు ఇప్పటికే కేంద్ర అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్రం కావాలనే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ఆలస్యం చేస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.