నేషనల్MGNREGS Workers: ఉపాధి హామీ పథకంలో 1.55కోట్ల మంది తొలగింపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2022-2024 మధ్యకాలంలో 1.55 కోట్ల మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. నకిలీ, తప్పుడు జాబ్ కార్డులు ఉండటం తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. By B Aravind 04 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఓర్వలేక ఇవన్నీ.. | MP DK Aruna Shocking Comments On Union Budget 2025 | Nirmala Sitaraman | RTV By RTV 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Union Budget 2025: కేజ్రీవాల్ విలవిల.. ట్యాక్స్ మినహాయింపు వెనుక మోదీ వ్యూహం ఇదే! ఢిల్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆప్ ను దెబ్బ కొట్టేందుకు ఏ అవకాశాన్ని వదలాలనుకోలేదు. ఇందులో భాగంగానే పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పెంచిందని అంటున్నారు. ఐటీ దెబ్బ ఆప్ మీద గట్టిగానే పడనుందని చెబుతున్నారు. By Manogna alamuru 02 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణMahesh Kumar Goud: నేడు బడ్జెట్ పై కాంగ్రెస్ నిరసన శనివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ ఆదివారం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపింది. By Madhukar Vydhyula 02 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyబడ్జెట్ లో AP ,తెలంగాణ కి ప్రాధాన్యం లేదు |AP, Telangana are not given priority in the budget |RTV By RTV 02 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఇది చాలా ప్రోగ్రెసివ్ బడ్జెట్.. | FTCCI Analysts About Budget 2025 | Nirmala Sitaraman | RTV By RTV 02 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyనవ్వకండి.. ఆ ఒక్క ముక్కే వచ్చు.. ! | KTR Funny Comments On Hindi Language | Budget 2025 | RTV By RTV 01 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyUnion Budget : నిర్మలా సీతారామన్ ఫస్ట్ రియాక్షన్ | Niramala Sitaraman First Reaction On Budget | RTV By RTV 01 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BUDGET 2025: AI టెక్నాలజీకి బడ్జెట్ కేటాయింపులు.. 2030 నాటికి ఇండియాలో ఏం జరగనుందంటే..? బడ్జెట్ కేటాయింపులో రూ.500 కోట్లతో ఏఐ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరో 4-10 నెలల్లో ఇండియాకు సొంత ఏఐ ఉంటుందని తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాలో AI మోడల్ 10వేల GPUలు దాటింది. By K Mohan 01 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn