KCR: బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం..కరీంనగర్ లో 12న భారీ బహిరంగ సభ..!
బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 12 కరీంనగర్ లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
TS News: హైదరాబాద్లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ? ఈ సారి గులాబీ బాస్ అజెండా ఇదే...!!
బీఆర్ఎస్ పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతోందా? గోదావరి, కృష్ణా జలాలపై నీటి పోరు యాత్ర చేపట్టనుందా? కాళేశ్వరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిపోరు యాత్రకు శ్రీకారం చుట్టనుందా?అంటే అవును అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఈసారి గులాబీ బాస్ అజెండా ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
3 గంటల కాంగ్రెస్ కావాలా..? 3 పంటల కేసీఆర్ కావాలా..?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్: బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్బండ్ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి కేటీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సురేష్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.