Delhi Liquor Case : లిక్కర్ కేసు దర్యాప్తు ఆరు నెలల్లో పూర్తి చేయండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. ఆరు నెలల్లోగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఈడీ, సీబీఐ సంస్థలకు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ఏడాదిన్నరగా దర్యాప్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే.