Kishan Reddy: వచ్చేవారంలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఎంపీ అభ్యర్థులపై తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలోనే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా రానున్నట్లు తెలిపారు.