Mallikarjun Kharge: ఎలక్టోరల్ బాండ్లపై మల్లిఖార్జున ఖర్గే సంచలన ఆరోపణలు
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను ఈసీకి సమర్పించడంలో SBI చేస్తున్న ఆలస్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. కేంద్రం గడువు జూన్ 16తో ముగుస్తుండగా.. ఎస్బీఐ జూన్ 30 దాకా గడువు కోరడం ఏంటన్నారు.