MP Dk Aruna First Reaction On Raja Singh Resignation | రాజాసింగ్ పోతే | Telangana BJP | MODI | RTV
Konda Vishweshwar Reddy About MLC Results | ఆ ఒక్క సీటు..అందుకే గెలవలేదు | BJP Vs Congress | RTV
KTR: కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: రేవంత్ పై కేటీఆర్ ఫైర్
జిల్లాల విభజనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తామని నిన్న ఓ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
Telangana BJP: ఆ 15 మంది నేతలకు తెలంగాణ బీజేపీ షాక్.. పదవులు ఔట్!
గత ఎన్నికల్లో సరిగా పని చేయకపోవడంతో పాటు పార్టీకి నష్టం చేసిన 15 మంది జిల్లా అధ్యక్షులను మార్చడానికి తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతోంది. దీంతో పాటు రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు, చేర్పులు చేయనుంది. మరో వారం పది రోజుల్లో బీజేపీలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
TS New Governor: తెలంగాణకు కొత్త గవర్నర్.. రేవంత్ సర్కార్ పై కేంద్రం కొత్త వ్యూహం ఇదే?
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ ను ఎదుర్కోవడమే లక్ష్యంగా కొత్త గవర్నర్ ను నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళిసై కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారాం. ఈ మేరకు కేంద్ర పెద్దల అపాయిట్మెంట్ ను కోరినట్లు తెలుస్తోంది.
ABP-CVoter Opinion Poll : కాంగ్రెస్ కు 11 సీట్లు.. బీఆర్ఎస్ కు భారీ షాక్: ఎంపీ ఎన్నికలపై సంచలన సర్వే
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 9-11 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ తెలిపింది. బీఆర్ఎస్ కేవలం 3-5 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ ఓట్ల శాతం పెంచుకునే అవకాశం ఉందని.. కానీ కేవలం 1-3 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
TS Politics: కిషన్ రెడ్డి చెప్పిందే ఫైనల్.. కాంగ్రెస్ లాభపడింది కానీ బలపడలే: లక్ష్మణ్
గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో కాంగ్రెస్ పార్టీ లాభపడింది కానీ.. బలపడలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై తమ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందన్నారు.
BJP: వాళ్లను గెలిపించి వీళ్లు ఓడారు.. తెలంగాణ బీజేపీలో విచిత్రం
ఎంపీలుగా ఉన్న బీజేపీ రాష్ట్ర నేతలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఇద్దరూ తమ పరిధిలో అభ్యర్థులను గెలిపించుకునీ అనూహ్యంగా తామే ఓటమి పాలయ్యారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు, పూర్వ నిజామాబాద్ జిల్లాలోని మూడు స్థానాల్లో బీజేపీ జెండా పాతింది.