ఇండియాని ఒంటరిగా ఢీకొట్టలేని పాక్.. భారత్పై పోరుకు US, UKలకు పిలుపు
ఇండియాతో పోరులో గెలవలేనని పాకిస్తాన్ అమెరికా, బ్రిటన్ దేశాలను ఆశ్రయిస్తోంది. పాక్కు మద్దతుగా నిలవాలని ఆ దేశ అధికారులను విదేశాలకు పంపారు. యురోపియన్ యూనియన్ దేశాల సాయం కోసం పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో బృందం బయలుదేరింది.