Kadapa: సొంత జిల్లా కడపలో జగన్ కు బిగ్ షాక్!
కడపకు చెందిన 8 మంది వైసీపీ కార్పొరేటర్లు నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది. కార్పొరేషన్ పై పసుపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.