ఏపీలో భారీ ల్యాండ్ స్కామ్.. ఇరుక్కున్న బుల్లితెర యాంకర్
వైసీపీ హయాంలో రూ.700 కోట్ల భూ స్కామ్ జరిగిందని తాజాగా ఆరోపణలు వచ్చాయి. చీమకుర్తి శ్రీకాంత్ బలవంతంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ సీఎంకి లేఖ రాశారు. ఇందులో రీతూ చౌదరి కూడా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.