టీచర్ వీడియో తీసి.. అటెండర్ ఏం చేశాడంటే.. ! | Teacher Allegations On Attenders At Begumpet | RTV
శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ చేరుకోగానే తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వాగతం పలికారు. డిసెంబర్ 23న ద్రౌపది ఢిల్లీకి వెళ్లనున్నారు.