హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ చేరుకోగానే తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వాగతం పలికారు. డిసెంబర్ 23న ద్రౌపది ఢిల్లీకి వెళ్లనున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/06/18/Begumpet Airport-1fd66332.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-41-jpg.webp)