Kanak Bhawan : సీతకు అత్త కైకేయి బహుమతిగా ఇచ్చిన భవనం ఎక్కడుందంటే..?
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో అయోధ్యలోని సీతారాముల వ్యక్తిగత భవనం కనక్ భవన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నది.
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో అయోధ్యలోని సీతారాముల వ్యక్తిగత భవనం కనక్ భవన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నది.
జనవరి 22న జరిగే రామలల్లా ప్రతిష్టాపన కోసం దేశం అంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. దీనికోసం శరవేగంగా ఏర్పాట్లు జరిపోతున్నాయి. సంక్రాంతి రోజున మొదలయ్యే ఉత్పవాలు పదిరోజుల పాటూ కొనసాగనున్నాయి. ఇక ఈ క్రమంలో తెలుగురాష్ట్రాల వాళ్ళ కోసం రెండు రైళ్ళు అయోధ్యకు వెళ్ళనున్నాయి.
రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22 రోజున ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈక్రమంలో యూపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మందిరం ప్రతిష్ఠ జరిగే రోజున స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని యోగీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
అయోధ్య రామ మందిరం రాత్రి పూట చిత్రాలను ఆలయ ట్రస్ట్ విడుదల చేసింది. నైట్ వ్యూ లో మందిరం ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరీ..
జనవరి 22న అయోధ్యలో జరిగే రాముల వారి ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి(64) రూ.64 లక్షల విలువైన బంగారు పూత పూసిన చెప్పులు ధరించి అయోధ్యకు 8,000 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్నారు.
యూపీలో రామమందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే జనవరి 22 నే చాలా మంది గర్భిణులు తమ బిడ్డలకు జన్మనివ్వాలనుకుంటున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. చాలా మంది సీ సెక్షన్ చేయాలని, మరి కొందరు నెలలు నిండకుండానే ప్రసవం చేయాలని వైద్యులను కోరుతున్నారని సమాచారం.
ఈ నెల 22 న జరగనున్న అయోధ్యరామ మందిర ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు రజనీకాంత్ ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. దీంతో ఈ వేడుకకు రజనీతో పాటు ఆయన సతీమణి, సోదరుడు హాజరుకానున్నట్లు సమాచారం.
అయోధ్యాపురిలో కొలువుదీరనున్న రామయ్యను దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే మీకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యలో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేసేందుకు టీటీడీ సిద్ధమయ్యింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల లడ్డూలను పంపనున్నట్లు ఈవో తెలిపారు.
జనవరి 22న అయోధ్యలో జరిగే మహత్తర రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి, తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున లక్ష లడ్డూలను కానుకగా పంపుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాముల బరువు ఉంటుందని ఆయన వివరించారు.