Ram Mandir Ayodhya : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక..వీడియో వైరల్..మీరూ ఓ లుక్కేయ్యండి..!!
తన నాథుని రాక కోసం అయోధ్య నగరం ముస్తాబవుతోంది. జనవరి 22న శ్రీరామ మందిరంలో రాంలల్లాను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీవీఐపీలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ ఆహ్వాన పత్రిక శ్రీరాముని రాకకు సంబంధించిన ఈ ప్రత్యేక దినాన్ని మరింత దివ్యంగా మారుస్తోంది.