Ayodhya Rama Mandir Updates: అయోధ్య రామ మందిర ప్రతిష్టకు ప్రభాస్-చిరంజీవిలకు ఇన్విటేషన్
ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రతిష్టాపన కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపిస్తున్నారు. జనవరి 22న జరిగే ఈ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ లో పాల్గోవడానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ లకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది.