Ayodhya Ram Mandir: రామాలయ ప్రారంభోత్సవం.. దేశానికి రూ. 50,000 కోట్ల వ్యాపారం..
జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరగనున్న వేళ.. ఈ నెలలో దేశవ్యాప్తంగా రూ.50 వేల కోట్ల వ్యాపారం జరిగి దేశానికి సహాయపడే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేస్తోంది.