YCP : వైసీపీ ఎంపీ అభ్యర్థి పై దాడి.. పగిలిన కారు అద్దాలు!
ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కారు పై టీడీపీ నాయకులు కొందరు దాడికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ముసునూరు మండలానికి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సునీల్ కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు.