మనిషి బూడిదకు రూ.400 కోట్లు.. చితాభస్మంలో విలువైన లోహాలు!
మనిషి బూడిదతో జపాన్ ప్రభుత్వం రూ.400 కోట్లు సంపాదించింది. చితాభస్మంలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది.
/rtv/media/media_files/2025/09/17/ash-mafia-war-2025-09-17-11-06-37.jpg)
/rtv/media/media_files/2024/10/20/uLWBBrT6hwi1bNoaJ8Pa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/258852-jpg.webp)