PM Modi: నేను తాగే నీళ్లల్లో విషం.. ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్!
యమునా నదిని హర్యానా ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తోందని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిపై స్పందించిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో హర్యాణాలో ఉన్న బీజేపీ విషం కలుపుతుందా అని ప్రశ్నించారు. పూర్తి సమచారం కోసం ఈ స్టోరీ చదవాల్సిందే.