సీఐ తల్లి హత్య కేసులో ట్విస్ట్.. హంతకుడిని స్విగ్గీ ఎలా పట్టించిందంటే?
అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన నాగేంద్ర ప్రసాద్ ధర్మవరం వన్ టౌన్ సీఐగా పనిచేస్తున్నారు. రీసెంట్ గా ఆయన తల్లి స్వర్ణకుమారిని ఎదురింటి వెంకటేష్ నగల కోసం హత్య చేశాడు. ఆపై బెంగళూరు పారిపోయాడు. అక్కడ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి పోలీసులకు దొరికిపోయాడు.