India-Pakistan: పాక్ ఆర్మీ కాల్పులు.. భారత జవాన్ వీరమరణం
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడింది. విచక్షణారహితంగా కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు చేపట్టింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేశ్కుమార్ వీరమరణం పొందారు.