Tomb: పనామాలో బయటపడ్డ 1200 ఏళ్ల నాటి సమాది.. భారీ బంగారు నిధి!
దక్షిణ అమెరికాలోని పనామా పురావస్తు శాస్త్రవేత్తలు బంగారు నిధి, బలి అవశేషాలతో నిండిన 1,200 ఏళ్ల పురాతన సమాధిని గుర్తించారు. విలువైన వస్తువులతోపాటు 32 మృతదేహాల అవశేషాలు బయటపడ్డట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తి వివరాలకోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి.