ASI: తెలంగాణలో 800 ఏళ్ల క్రితం నాటి పురాతన వస్తువులు గుర్తింపు.. ఏంటంటే ?
సూర్యాపేట జిల్లాలోని కొదాడలో ఓ ముస్లిం స్మశానవాటిలో 800 ఏళ్ల క్రితం నాటి రాగి పలకలను పురావస్తు శాస్త్రవవేతలు గుర్తించారు. ఈ కాపర్ ప్లేట్లు వేంగి చాళుక్యులు పాలించిన కాలానికి చెందినట్లుగా పేర్కొన్నారు.