ఇక్కడ కేసీఆర్, అక్కడ కేజ్రీవాల్.. ఇద్దర్నీ దెబ్బ కొట్టింది ఆ ఒక్కటే!
ఆప్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్ అద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని ఈ స్కామ్ లో ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ లాంటి నేతలు అరెస్ట్ కావడం ఓటమికి కారణంగా చెబుతున్నారు.