Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 15 నుంచి మనమిత్ర కార్యక్రమానికి స్వీకారం చుట్టనుంది రాష్ట్రప్రభుత్వం. ఇంటింటికీ వచ్చి సచివాలయ సిబ్బంది 9552300009 ఫోన్ నెంబర్ను అందరి ఫోన్లో సేవ్ చేయనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన పెంచనున్నారు.