గెట్ అవుట్.. | CM Chandrababu Serious On Kolikapudi Srinivas Rao | TDP | AP News | RTV
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అంతిమయాత్ర సమయంలో టపాసులు పేల్చడంతో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా బంధువలపై దాడి చేశాయి. దీంతో వారు మృతదేహాన్ని రోడ్డుపై వదిలి పారిపోయారు. ఈ దాడిలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.