YS Jagan: సజ్జల ఔట్.. సాయిరెడ్డి ఇన్.. జగన్ సంచలన నిర్ణయం!
సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్ల నియామకాల్లో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలను మళ్లీ అప్పగించారు. దీంతో సజ్జలను పక్కకు పెట్టి.. సాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ వైసీపీలో సాగుతోంది.
జెట్ స్పీడ్ న్యూస్ 🔴LIVE Speed News| AP TS BUSINESS NATIONAL SPORTS | RTV
జెట్ స్పీడ్ న్యూస్ 🔴LIVE | Speed News | AP TS BUSINESS NATIONAL SPORTS | RTV
మందుబాబులకు దిమ్మతిరిగే షాకిచ్చిన చంద్రబాబు.. ధర ఎంతో తెలుసా!?
ఏపీ ప్రభుత్వం మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది. అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుండగా.. మద్యంపై డ్రగ్స్ రీహాబిలిటేషన్ 2 శాతం సెస్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఏపీలో ఆ నగర వాసులకు కేంద్రం గుడ్న్యూస్.. సీఎం కృతజ్ఞతలు
రాష్ట్రంలోని గుంటూరు వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం రూ.98కోట్ల నిధులు కేటాయించింది. నిధులు మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
వాళ్ళని ఎలా కాపాడానంటే..!| Car Falls in a Canal at Tanuku, Youth Rescued Father and Daughter | RTV
Vijayawada: దుర్గతులను తొలగించే దుర్గమ్మ దర్శనం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మొత్తం మారుమోగుతోంది.