Andhra Pradesh: ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ..
ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,00,09,275, మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482, సర్వీస్ ఓటర్లు 67, 434 మంది ఉన్నారు.