Richest Temples: తిరుపతి నుంచి పూరీ జగన్నాథ్ టెంపుల్ వరకు.. మన దేశంలో భారీగా సంపద కలిగిన ఆలయాలివే!
పూరీ జగన్నాథ ఆలయంలో సంపద లెక్కింపు వార్తలతో.. దేశంలో ఏ ఆలయంలో ఎక్కువ సంపద ఉంటుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి తిరుమల ఆలయం వరకు ఏ ఆలయానికి ఎంత సంపద ఉందనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.