Ap Crime: అమ్మమ్మ ఇంటికి సెలవులకు వచ్చి.. శవమై తేలాడు.. అసలేమైందంటే?
గోదావరి నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన యువకుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి సాయి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.