Air Pollution: పెరుగుతోన్న వాయు కాలుష్యం.. ఏటా 15 లక్షల మంది మృతి
పరిశ్రమలతో పాటు కార్చిచ్చు వల్ల రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.