4 విమానాల్లో బాంబులు | Bomb Threats To Four flights in 48 hours | RTV
ఎయిరిండియా విమానాల్లో భద్రతా లోపాలు బయటపడటంతో డీజీసీఏ ఎయిర్లైన్స్పై రూ.1.10 కోట్ల జరిమానా విధించింది. సుదూర మార్గాల్లో నడిచే విమానాలకు సంబంధించి భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ఈ ఫైన్ విధించినట్లు డీజీసీఏ పేర్కొంది.
నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దంటూ ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఓ వీడియోలో సూచించాడు. ఈ వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.