K. T. Rama Rao : కేటీఆర్ చొరవతో మలేసియా జైలు నుంచి ఇంటికి...కన్నీటి పర్యంతమైన కుటుంబాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు తెలంగాణ వాసులు మలేషియాలో జైలు శిక్ష అనుభవించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారంతా కేటీఆర్ ను ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.