Kejriwal: కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ నేతల కుట్ర.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్లాన్!
అరవింద్ కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారంటూ ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేజ్రీని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. పోలీసులు బీజేపీ కార్యకర్తల్లాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.