Delhi liquor policy : ఢిల్లీ లిక్కర్ పాలసీలో కొత్త ట్విస్ట్.. కాగ్ సంచలన రిపోర్టు!
ఢిల్లీలో ఆప్ సర్కార్ 2021 22లో తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీతో ప్రభుత్వానికి 2 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించిందని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. వివిధ మినహాయింపులు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఈ నష్టం సంభవించిందని ఆమె తెలిపారు.