PM Modi Tour: శ్రీలంక, థాయ్లాండ్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ ఏప్రిల్ మొదటి వారంలో థాయ్లాండ్, శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో థాయ్లాండ్లో పర్యటించనున్నారు. బ్యాంకాక్లో ఏప్రిల్ 4న జరగనున్న అంతర్జాతీయ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తర్వాత ఏప్రిల్ 6న శ్రీలంకకు బయలుదేరనున్నారు.