South Africa : T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) లో బ్యాట్స్మెన్లకు పరుగులు చేయడం కష్టంగా మారుతోంది. అయితే ప్రతి మ్యాచ్ ఉత్సాహంగా.. నువ్వా.. నేనా అన్నట్లు సాగుతూ క్రికెట్ అభిమానులకు టీ20 మజా రుచి చూపిస్తోంది. న్యూయార్క్ (New York) లో జరిగిన మ్యాచ్లో సోమవారం జరిగిన టీ20 ప్రపంచ కప్ 21వ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. చివరి ఓవర్లో బంగ్లాదేశ్కు 11 పరుగులు అవసరం కాగా, దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ను మేజిక్ చేసి జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో కేశవ్ మహరాజ్ 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు కూడా సూపర్-8 రౌండ్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.
పూర్తిగా చదవండి..T20 World Cup 2024 : బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ
T20 ప్రపంచ కప్ 2024లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు థ్రిల్ పంచింది. బంగ్లాదేశ్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 109 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది
Translate this News: