Supreme Court : ఇండియన్ కోస్ట్ గార్డ్(ICG) లో మహిళలకు శాశ్వత కమిషన్(Women’s Permanent Commission) ను ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) చేస్తున్న ఆలస్యం పై సుప్రీం కోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశం గురించి సుప్రీం కోర్టు ఇంతకు ముందు కూడా మాట్లాడింది. సోమవారం మరోసారి విచారణ జరిపింది. మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Supreme Court : మీరు ఇస్తారా.. మమ్మల్నే చేయమంటారా? కోస్ట్ గార్డ్ లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు పై సుప్రీం సీరియస్!
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో మహిళలకు శాశ్వత కమిషన్ ను ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Translate this News: