Supreme Court: ప్రస్తుతం దేశంలో నడుస్తున్న హాట్ టాపిక్..సంపద పునఃపంపిణీ. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటనతో మొదలైన ఈ గొడవ అలా రాజుకుంటోంది. మేనిఫెస్టోలో అంశాలను ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం..దేశంలో సంపద అంతా కాంగ్రెస్ వాళ్ళు ముస్లిమ్లకు పంచేస్తారు అని కాంట్రవర్శీ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి దీని మీద ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యల గురించి ఈసీ కి కంప్లైంట్ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా దీని మీద దేశ అత్యున్నత స్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా స్పందించింది.
పూర్తిగా చదవండి..Supreme Court: ప్రైవేటు ఆస్తి..సమాజానికి చెందినది కాదని అనలేం..సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని ఒక్కరికే పరిమితం చేయడం మంచి విషయం కాదని అంది సుప్రీంకోర్టు. ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ప్రమాదకరం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Translate this News: