Stock Market Today: స్టాక్ మార్కెట్ నిన్న అంటే నవంబర్ 2 వ తేదీన పెరుగుదలతో ముగిసింది. సెన్సెక్స్ (Sensex) 489 పాయింట్ల లాభంతో 64,080 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) కూడా 144 పాయింట్లు పెరిగి 19,133 వద్ద ముగిసింది. సెన్సెక్స్లోని 30 స్టాక్స్లో 28 స్టాక్స్ ధరలు పెరిగాయి. రెండు స్టాక్స్ మ్యాత్రమే తగ్గాయి. నవంబర్ 1 వతేదీ న కింది స్థాయిలో ముగిసిన సెన్సెక్స్ నిన్న పెరుగుదల కనపరచింది.
పూర్తిగా చదవండి..Stock Market: స్టాక్ మార్కెట్ పై ఫెడ్ ప్రకటన ప్రభావం.. లాభాల్లో మార్కెట్లు..
స్టాక్ మార్కెట్ నిన్న పెరుగుదలతో ముగిసింది. సెన్సెక్స్ 489 పాయింట్ల లాభంతో 64,080 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 144 పాయింట్లు పెరిగి 19,133 వద్ద ముగిసింది. సెన్సెక్స్లోని 30 స్టాక్స్లో 28 స్టాక్స్ ధరలు పెరిగాయి.
Translate this News: