జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు ( police) అరెస్టు (arrested) చేశారు. ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే 20 తులాల బంగారు నగలు, 7 .5.లక్షల రూపాయలు విలువ చేసే కేజీ వెండి , ఆరు ద్విచక్ర వాహనాలు, 7500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ (District SP) పేర్కొన్నారు .
పూర్తిగా చదవండి..AP news: అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించిన పోలీసులు..భారీగా బంగారం స్వాధీనం
జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి బంగారు నగలు, కేజీ వెండి, ఆరు బైక్లు, 7 వేలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: