ఐపీఎల్‌ మెగా వేలం.. అర్ష్‌దీప్‌కు రూ.18 కోట్లు

ఐపీఎల్‌ 2025 మెగా వేలం కొనసాగుతోంది. పంజాబ్‌ టీమ్‌ అర్ష్‌దీప్‌ను రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది.

New Update
kkk2

ఐపీఎల్‌ 2025 మెగా వేలం కొనసాగుతోంది. పంజాబ్‌ టీమ్‌ అర్ష్‌దీప్‌ను రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంతకుముందు కూడా అతడు పంజాబ్‌కే ఆడాడు. ఇక కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. 

Advertisment
తాజా కథనాలు