IND vs AUS: మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. రెండు క్యాచ్‌లు మిస్ చేసిన షమీ

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది. మార్నస్ లబుషేన్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. 29 పరుగులు వద్ద లబుషేన్ పెవిలియన్ చేరాడు. అయితే దీనికి ముందు షమీ బౌలింగ్‌లో స్మిత్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు.

New Update
Champions Trophy Live Updates

Champions Trophy Live Updates

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది. మార్నస్ లబుషేన్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. 29 పరుగులు వద్ద లబుషేన్ పెవిలియన్ చేరాడు. 25 ఓవర్లలో ఆసీస్ స్కోర్ 125/3గా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో షమీ రెండు క్యాచ్‌లు మిస్ చేశాడు. షమీ బౌలింగ్‌లో స్మిత్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. ఇంకోటి మ్యాచ్‌ ప్రారంభంలో ట్రావిస్‌ హెడ్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను కూడా షమీ పట్టలేకపోయాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు