ఈ ఎన్నికల్లో BRS ప్రభుత్వాన్ని ఓడించడమే తమ లక్ష్యమని.. ఓట్లు చీలకుండా ఉండేందుకే తమ పార్టీ పోటీ చేయట్లేదని ప్రకటించిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila).. తమ మద్దతును కాంగ్రెస్ పార్టీకి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, షర్మిల నిర్ణయంపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనీ భావించిన YSRTP నేతలకు షర్మిల నిర్ణయం కొంచం నిరాశ కలిగించిందనే చెప్పాలి.
పూర్తిగా చదవండి..అభివృద్ధిపై చర్చించే దమ్ముందా?.. కేటీఆర్కు షర్మిల సవాల్!
TS: కేసీఆర్, కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించిన దొంగలని ధ్వజమెత్తారు. ఈసారి కేసీఆర్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు షర్మిల.
Translate this News: