Pension: పెన్షన్ డబ్బుతో పారిపోయిన సచివాలయ ఉద్యోగి అరెస్ట్ AP: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరులో పెన్షన్ సొమ్ముతో పారిపోయిన గ్రామ పంచాయితీ కార్యదర్శి బతవత్ రాముని పట్టుకున్నారు పోలీసులు. పెన్షన్ డబ్బును ఆన్లైన్ గేమ్స్ లో వాడుకున్నట్లు గుర్తించారు. అతనికి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. By V.J Reddy 07 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి West Godavari : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు (Palakollu) మండలం లంకలకోడేరులో పెన్షన్ (Pension) సొమ్ముతో పారిపోయిన గ్రామ పంచాయితీ కార్యదర్శి బతవత్ రాముని పట్టుకున్నారు పోలీసులు. పెన్షన్ డబ్బును ఆన్లైన్ గేమ్స్ (Online Games) లో వాడుకున్నట్లు గుర్తించారు. అతనికి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. Also Read : రాజమండ్రిలో హీటెక్కిన రాజకీయాలు.. దేవుళ్ళ మీద ప్రమాణాలు #andhra-pradesh #secretariat-employee #pension మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి