Sangareddy Ex MLA Jaggareddy: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి ప్రజలను ఇకపై ఓట్లు అడగను అని అన్నారు. 6 నెలల ముందే తాను ఓడిపోతున్నట్లు తెలుసు అని పేరొన్నారు. 99 పనుల్లో ఒక్క పని చేయకపోతే.. ఆ ఒక్క పనినే అందరు అడుగుతున్నారని అన్నారు. పార్టీ ఆదేశిస్తే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కోసం పనిచేస్తా అని వెల్లడించారు. పదేళ్ళలో ఎవరు చేయని అభివృద్ధి తాను చేసినట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నకూడా అభివృద్ధి కోసం ప్రయత్నం చేశానని.. మెడికల్ కాలేజ్ కూడా తెచ్చినట్లు ఆయన అన్నారు.
పూర్తిగా చదవండి..Jaggareddy: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన?
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సంగారెడ్డి ప్రజలను ఓట్లు అడిగానని పరోక్షంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతానని ముందే తెలుసు అని అన్నారు.
Translate this News: