Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ పై వైఎస్ వివేకా కూతురు సునీత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి. సునీత ఈరోజు ముసుగు తీసేసిందని అన్నారు. చంద్రబాబు చేతిలో పావులా ఆమె ఉన్నారని చురకలు అంటించారు.’ సునీత ఎవరి ప్రతినిధి అనేది ఈరోజు తెలిసిపోయింది. వివేకానంద ఎమ్మెల్సీ గా ఓడిపోవడానికి కారణం ఎవరు?. వైసీపీ పార్టీకి పూర్తి మెజార్టీ ఆరోజు ఉంది. జగన్ తల్లి విజయమ్మని ఓడించాలనుకున్న వివేకాను దగ్గర చేర్చుకున్నారు. వివేకాను ఓడించిన టీడీపీతో సునీత చేతులు కలిపింది. వివేకాను ఓడించింది బీటెక్ రవి కదా.
పూర్తిగా చదవండి..Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు హయాంలో వివేకా హత్య.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకా కూతురు సునితా రెడ్డి.. వైసీపీ ఓటు వేయొద్దు అంటు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వివేకాను ఓడించిన టీడీపీతో సునీత చేతులు కలిపిందని.. చంద్రబాబు హయాంలోనే వివేక హత్య జరిగిందన్నారు.
Translate this News: