మహారాష్ట్రలోని జామ్నర్ టౌన్లో దారుణం జరిగింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్.. తనకు తానే షూట్ చేసుకోని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ప్రకాశ్ కడ్పేగా గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF) జవాన్గా పనిచేస్తున్న ప్రకాశ్.. సచిన్కు సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవలే అతను సెలవులు తీసుకొని తన ఇంటికి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు బాధితుడి ఇంట్లో షూట్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే అతడు ఎందుకు తనకు తాను కాల్చుకున్నాడనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రకాశ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Crime News: తనకు తానే షూట్ చేసుకున్న సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్
మహారాష్ట్రలోని జామ్నర్ టౌన్లో దారుణం జరిగింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్ట్ ప్రకాశ్ కప్డే.. తనకు తానే షూట్ చేసుకోని బలవన్మరణానికి పాల్పడ్డారు. సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Translate this News: