Delhi Court Summons Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Delhi Liquor Scam) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది. మార్చి 16 లోగా ఈడీ ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ ను కోర్టు ఆదేశించింది. ఇంతకు ముందు కేజ్రీవాల్ కు ఈడీ 8 సార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ఆయన ఈడీ(ED) ముందు హాజరు కాలేదు.
పూర్తిగా చదవండి..Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు కోర్టు షాక్!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది. మార్చి 16 లోగా ఈడీ ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ ను కోర్టు ఆదేశించింది.
Translate this News: